Home » Political
ఏలూరు పార్లమెంటులో మరో సీటు సర్దుబాటు కాదని జిల్లా నేతలు అభిప్రాయపడుతున్నారు.
వాళ్ళను ఇరికించాల్సిన అవసరం మాకేముంది? అని ఆయన ప్రశ్నించారు. బోండా ఉమానా? ఆయన కంటే పెద్ద వాళ్ళు ఉన్నారా? అన్నది విచారణలో తేలుతుంది.
ఏపీ సీఎం జగన్పై దాడి కేసులో అనూహ్యంగా సతీష్ అనే నిందితుడిని పోలీసులు విజయవాడ కోర్టులో హాజరుపరిచారు.
కమలం పార్టీ కొత్త వ్యూహాన్ని రచిస్తే.. కారు పార్టీ స్పీడ్ పెంచింది. మళ్లీ అసెంబ్లీ రిజల్ట్ రిపీట్ చేయాలని అటు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది.
ఎన్నారైలు రాష్ట్రంపై ప్రేమతో సేవ చేయాలన్నారు. రాజకీయ ప్రయోజనాలకు సహకరించటం సరికాదని హితవు పలికారు.
పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు గులాబీ బాస్.
లోక్ సభ ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ కొత్త వ్యూహం రచించింది.
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయింది. వాళ్ళను తిట్టడం కూడా టైం వేస్ట్.
ఇరుపార్టీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఇంతవరకు ఒక్కసారి విజయం సాధించని టీడీపీ... ఈ సారి కూటమిగా మూడుపార్టీల మద్దుతుతో వైసీపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకోగా, అరకులో వైసీపీ బ్రాండ్ చెక్కుచెదరలేదని... ఫ్యాన్ స్పీడ్ను ఎవరూ ఆపలేరని ధీమాగా
నియోజకవర్గంలో రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయనే ఉత్కంఠ రానురాను ఎక్కువవుతోంది.