Home » Crime
ఖరీదైన సెల్ఫోన్లు కొట్టేసి విదేశాల్లో అమ్మేస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి ఏకంగా 703 ఫోన్లు సీజ్ చేశారు.
హైదరాబాద్- విజయవాడ హైవేపై లారీలు భారీ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. రోడ్డు పక్కన పార్కింగ్ చేస్తున్న లారీలు మనుషుల ప్రాణాలు తోడేస్తున్నాయి.
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని వెనక నుంచి కారు ఢీకొట్టడంతో అందులో ఉన్న ఓ చిన్నారితో సహా ..
దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. మృతుడి భార్యను, ఆమె సోదరులను, మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. అయితే, శేషగిరి అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కావలి మసునూరు టోల్ ప్లాజా వద్ద లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా..
Crime: పూజాకు మరింత కోపం వచ్చింది. ఆ బాలిక పారిపోబోతుంటే ఆమెను పట్టుకుంది పూజా..
వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
దీంతో ఆ కేక్ తిన్నవారంతా అస్వస్థతకు గురయ్యారు. బాలిక మౌన్వి చనిపోయింది.
ఈ దారుణం సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.