Home » Latest
పంజాబ్ కింగ్స్ వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ లో సిక్సర్ల వరద పారింది. ఐపీఎల్, టీ20 క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్ లో అత్యధిక సిక్సర్లు నమోదు కావటం ఇదే తొలిసారి.
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం రాత్రి కోల్కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో
ఎన్నికల సమయంలో ఇటువంటి చేయడానికి చాలా సులభం. పబ్లిక్ లో ఉంటాం. సందుల్లో గొందుల్లో తిరుగుతుంటాం.
మోదీని మళ్లీ ప్రధానిని చేస్తే తెలంగాణలోనూ బీజేపీ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుందన్నారు అమిత్షా.
కోల్కతా నిర్దేశించిన 262 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ ఉఫ్ అని ఊదేసింది. ఫలితంగా కోల్కతాపై 8 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ భారీ విజయాన్ని నమోదు చేసింది.
దొంగ రాజీనామా లేఖతో నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. హరీశ్ డ్రామాలను ప్రజలు పట్టించుకోరన్నారు.
ఫ్లిప్కార్ట్లో ప్రస్తుతం బ్లూ కలర్ వేరియంట్ ఐఫోన్ 14 మోడల్ 128జీబీ వేరియంట్ ధర రూ.55,999కి అందిస్తోంది. ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ నుంచి క్యాష్బ్యాక్తో ధర రూ.53,199కి తగ్గుతుంది.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన భారత్-ఫ్రాన్స్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ మీట్లో విజయ్ మాల్యా అంశాన్ని ప్రస్తావించింది భారత్.
కళ్ళ ముందు తెలంగాణను నాశనం చేస్తే కేసీఆర్ యుద్ధం చేస్తాడు తప్ప నిద్రపోడు.
తాను ఎంపీగా గెలిచి హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రూపు రేఖలు మారుస్తానని మాధవీ లత అన్నారు.