Home » Latest
తమిళనాడులో కూడా ఇవాళే లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో తమిళనాట సినిమా స్టార్స్ అంతా ఓటు వేయడానికి క్యూ కట్టారు.
ఇప్పటికే కాంగ్రెస్లో ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం..
'తెప్ప సముద్రం' సినిమా ఆడపిల్లల మిస్సింగ్ కేసుని ఎలా చేధించారు అని సస్పెన్స్ థ్రిల్లింగ్ గా సాగుతుంది.
ఇవాళ ఉదయం 5 గంటల నుంచి చిలుకూరు బాలాజీ దేవాలయానికి భక్తులు బారులు తీరారు.
ఉందూరు క్రాస్, కాకినాడ బైపాస్ మీదుగా అచ్చంపేట వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు జగన్.
ఏపీలో ఎన్డీఏ కూటమి సీట్లలో మళ్లీ మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం హీట్పుట్టిస్తోంది.
కిడ్నాప్ ఒక ఆర్ట్ అంటూ క్రైం కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా 'పారిజాత పర్వం'.
Ponnam Prabhakar: గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షా 75 వేల కోట్ల ప్రొసీడింగ్స్ ఇచ్చిందని పొన్నం ప్రభాకర్ చెప్పారు.
డబ్బు లేదని, కొడుకు జైలుకు వెళ్తాడనే మనస్తాపంతో ఉరేసుకుని ఆ బాలుడి తల్లి సూర్య కుమారి (35) బలవన్మరణానికి..
SSMB29 సినిమా అనౌన్స్ చేశాక తాజాగా మొదటిసారి రాజమౌళి - మహేష్ బాబు కలిసి కనిపించారు.