Home » Latest
దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. మృతుడి భార్యను, ఆమె సోదరులను, మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఉత్కంఠ పోరులో 4 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. హాఫ్ సెంచరీని నమోదు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన రిషబ్ పంత్ (88/43)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
హెచ్సీఏ వైఖరి నిరసిస్తూ గురువారం (ఏప్రిల్ 25) ఉప్పల్ క్రికెట్ స్టేడియాన్ని ముట్టడిస్తామని శివసేనా రెడ్డి పిలుపునిచ్చారు.
దేశం ఆర్థికంగా చితికిపోయిన దశలో సుబ్బారావు.. రిజర్వ్ బ్యాంకు గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు.
శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి..
కవిత ముత్యమో, బంగారమో, వజ్రమో ఏదైనా మంచిదే ఇక ఆమెని ఇంట్లో పెట్టుకోండి. కవిత వల్ల తెలంగాణ తల దించుకుంది.
13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 89 లోక్ సభ స్థానాలకు ఏప్రిల్ 26న పోలింగ్ జరుగనుంది. ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది.
Apple iPhone 16 : తైవానీస్ సరఫరాదారు అడ్వాన్స్డ్ సెమీకండక్టర్ ఇంజినీరింగ్ నుంచి కెపాసిటివ్ బటన్ కాంపోనెంట్ల ఆర్డర్ను ఆపిల్ పొందిందని ఆసియా ఎకనామిక్ డైలీ న్యూస్ నివేదిక పేర్కొంది.
10TV Conclave: పిల్లల విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయి?
దీంతో ఆ మూడు స్థానాల్లో పోటీ చేయనున్నది ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది.