Home » Latest
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆమె రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు.
పార్వతీశం, ప్రణీకాన్వికా జంటగా వియస్ ముఖేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘మార్కెట్ మహాలక్ష్మి’.
ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 82 పార్లమెంట్ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది.
తాజాగా పూజా హెగ్డేకి ఒకేసారి బాలీవుడ్ లో మూడు ఆఫర్లు వచ్చినట్టు సమాచారం.
తాజాగా సురభి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.
రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై జట్టు ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. కెప్టెన్ గా అద్భుత ట్రాక్ రికార్డు ఉన్న రోహిత్ శర్మను తప్పించడంపై
రాజమౌళి జపాన్ ప్రేక్షకులతో మాట్లాడుతూ తన నెక్స్ట్ సినిమా గురించి కూడా మాట్లాడాడు.
పాకిస్థాన్ సూపర్ లీగ్ లో మొదటి, రెండు స్థానాల్లో నిలిచిన జట్టకు వచ్చే ఫ్రైజ్ మనీ కంటే.. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2024 టోర్నీలో మొదటి, రెండు స్థానాల్లో నిలిచిన జట్లకు
ఎన్టీఆర్, జాన్వీపై ఓ సాంగ్ తో పాటు కొన్ని సీన్స్ కూడా ఈ షెడ్యూల్ లో చిత్రీకరించనున్నట్టు తెలుస్తుంది.
ఐపీఎల్ 2024 సందడి మొదలైంది. ఈనెల 22న చెన్నైసూపర్ కింగ్స్ (సీఎస్కే) వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.