Home » Telangana
మోదీని మళ్లీ ప్రధానిని చేస్తే తెలంగాణలోనూ బీజేపీ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుందన్నారు అమిత్షా.
దొంగ రాజీనామా లేఖతో నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. హరీశ్ డ్రామాలను ప్రజలు పట్టించుకోరన్నారు.
కళ్ళ ముందు తెలంగాణను నాశనం చేస్తే కేసీఆర్ యుద్ధం చేస్తాడు తప్ప నిద్రపోడు.
తాను ఎంపీగా గెలిచి హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రూపు రేఖలు మారుస్తానని మాధవీ లత అన్నారు.
బీజేపీ రిజర్వేషన్లు ఇచ్చే పార్టీ.. తొలగించే పార్టీ కాదన్నారు. ముస్లింలను తీసుకొచ్చి బీసీలుగా మారుస్తున్నారని, దీనివల్ల బీసీలకు అన్యాయం జరిగినట్టే కదా ? అని ప్రశ్నించారు.
ఎలాగైనా ఎంపీగా పోటీ చేయాలని నామినేషన్ వేసిన మంద జగన్నాథంకు షాక్ తగిలింది. ఆయన వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది.
అన్నా.. నువ్వే గెలుస్తున్నావ్ అంటూ ఈటల రాజేందర్ను ఆయన కౌగిలించుకున్నారు. అడిగి మరీ ఈటలతో మల్లారెడ్డి ఫోటోలు, వీడియోలు తీయించుకున్నారు.
సంభాని చంద్రశేఖర్ లాంటి వాళ్లు కూడా వెనక్కి వచ్చారు. ఎవరు వచ్చినా చేర్చుకుంటాం. మనకు వ్యతిరేకంగా పని చేసిన వాళ్ళను కూడా చేర్చుకోవాలని హైకమాండ్ సూచించింది.
ఆగస్టు 15 తర్వాత కచ్చితంగా హరీష్రావు రాజీనామాను ఆమోదింపజేసే బాధ్యత తాను తీసుకుంటానని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ చెప్పారు.
Harish Rao: అసలు రాజీనామా లేఖ అలా ఉండదని చెప్పారు. కేసీఆర్ చెప్పిన..