Home » Telangana
Kompella Madhavi Latha : కొంపెల్ల మాధవి లత, ఆమె భర్త విశ్వనాథ్, ఇద్దరు వ్యాపారవేత్తలు. వీరికి ముగ్గురు పిల్లలు ఉండగా రూ. 165.46 కోట్ల చరాస్తులు ఉన్నాయి. మాధవి లత దంపతులకు రూ.55.91 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి.
మరో వారం రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదు అవుతాయి. రాష్ట్రంలో పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
పోర్టులు, ఎయిర్ పోర్టులు, రహదారులు అన్నింటినీ కార్పొరేట్ కంపెనీలకు అమ్మేశారని కేంద్ర ప్రభుత్వం తీరుపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
భువనగిరి నియోజకవర్గం బీజేపీలో గ్రూప్ వార్ పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తుంది
సూర్యాపేట, వరంగల్, సంగారెడ్డి జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 11మంది మృతి చెందగా.. పలువురు గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
నాపై కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో నేను చేసిన అభివృద్ధిపై బుక్ లెట్స్ కొట్టించాం. మూడేళ్లలో 12 కోట్ల నిధులు తీసుకొచ్చానని బండి సంజయ్ చెప్పారు.
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని వెనక నుంచి కారు ఢీకొట్టడంతో అందులో ఉన్న ఓ చిన్నారితో సహా ..
దేశం ఆర్థికంగా చితికిపోయిన దశలో సుబ్బారావు.. రిజర్వ్ బ్యాంకు గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు.
కవిత ముత్యమో, బంగారమో, వజ్రమో ఏదైనా మంచిదే ఇక ఆమెని ఇంట్లో పెట్టుకోండి. కవిత వల్ల తెలంగాణ తల దించుకుంది.
దీంతో ఆ మూడు స్థానాల్లో పోటీ చేయనున్నది ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది.