Home » Telangana
ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో అభ్యర్థి ఎంపికపైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తర్జనభర్జన పడుతుంది. ఈ స్థానంలో అభ్యర్థి ఎంపిక అధిష్టానంకు తలనొప్పిగా మారింది. జిల్లాలోని ముగ్గురు మంత్రులు తమ వర్గీయులకే టికెట్ ఇవ్వాలని
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో మొదటి దశలో మూడు రోజులు ఎన్నికల ప్రచారంలో పాల్గోనున్నారు.
తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి.
కేసీఆర్ బస్సుయాత్ర ఇవాళ్టి నుంచి ప్రారంభమవుతుంది. తొలిరోజు నల్గొండ పార్లమెంట్ పరిధిలోని మిర్యాలగూడలో సాయంత్రం 5.30 గంటలకు రోడ్ షోలో కేసీఆర్ పాల్గొంటారు.
కావ్య భర్త కూడా కేసిఆర్ను చూసి ఫ్యాన్ అయ్యాడని కేటీఆర్ అన్నారు. సంవత్సరం లోపే కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసించే రోజు వస్తుందన్నారు.
Congress: దానం నాగేందర్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో కాంగ్రెస్ అధిష్ఠానం సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిందని చెప్పారు.
పార్లమెంట్ ఎన్నికల కోసం సీఎం రేవంత్ రెడ్డి మోసం పార్ట్ 2 చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
Revanth Reddy: శత్రువు చేతిలో చురకత్తిగా మారి పాలమూరు కడుపులో ఎందుకు పొడుస్తున్నవని మాత్రమే తాను..
Komatireddy Venkat Reddy: బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఫ్లోర్ లీడర్ అనే విషయమే మర్చిపోయి ఏది పడితే అది మాట్లాడుతున్నారని అన్నారు.
జాం షుగర్ ఫ్యాక్టరీ కోసం కేసీఆర్ ప్రభుత్వం హౌస్ కమిటీ వేసింది. 100 రోజుల్లో నివేదిక ఇచ్చింది. దానిని అమలు చెయ్యండి.. కోడ్ అడ్డం వస్తె స్పెషల్ పర్మిషన్ తీసుకొస్తామని రఘునందన్ రావు అన్నారు.