Home » Telangana
KTR : హన్మకొండలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు.
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఎంపీ అభ్యర్థి కడియం కావ్య లేఖ రాశారు. ఎంపీ ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా అదే మాట చెప్పారాయన. ఆ తర్వాత బీఆర్ఎస్ లోకి వచ్చారు.
నీ ఫ్యామిలీకి పార్టీ ఏం తక్కువ చేసింది? అంటూ కేకేపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఫోన్ ట్యాపింగ్ ద్వారా సంపాదించిన ఆస్తుల వివరాలను కూడా బయటపెట్టాలని.. ఈ కేసును ఏసీబీ, ఈడీలతో దర్యాఫ్తు చేయించాలని డిమాండ్ చేశారు.
నాగర్ కర్నూల్ టికెట్ ప్రకటించిన మరుసటి రోజే.. సీఎం రేవంత్ రెడ్డిని బంగారు శృతి కలిశారు.
కవిత యోగక్షేమాలను ఆమె భర్త అనిల్ అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలి, కోర్టు ఆదేశాల ప్రకారం అన్ని సదుపాయాలు కల్పిస్తామని కవితకు అనిల్ వివరించారు.
ఒక వైపు వలసనేతల అంశం తీవ్ర దుమారం రేపుతుండగా.. మరో వైపు కుటుంబంలోని వారికే టికెట్లు ఇవ్వడమనే అంశం కూడా రచ్చరచ్చగా మారుతోంది.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 5గంటల వరకు కొనసాగనుంది.
హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ స్థానాలను పెండింగ్ లో పెట్టింది కాంగ్రెస్.