Home » Telangana
బీఆర్ఎస్ కు ఎంపీలు ఇస్తే కేంద్రం, రాష్ట్రం మెడలు వంచుతా. అడ్డగోలు హామీలు ఇచ్చి, మోసం చేసి కాంగ్రెస్ గద్దెనెక్కింది.
తెలంగాణలో 17 లోక్ సభ స్థానాల అభ్యర్థులగాను 16 మందికి బీఫారం అందచేసింది బీజేపీ. ఒక్క పెద్దపల్లి టికెట్ ను మాత్రమే పెండింగ్ లో పెట్టింది.
కేసీఆర్ మిర్యాలగూడ రోడ్ షోకు వెళ్తుండగా.. వేములపల్లి మండలం కేంద్రం సమీపంలో ఈ ఘటన జరిగింది.
వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. అయితే, శేషగిరి అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
దేవుడి పేరు చెప్పి రాజకీయం ఎవరు చేస్తున్నారనేది ప్రజలు ఆలోచించాలి. మసి పూసి మారేడు కాయ చేయాలనే రేవంత్ రెడ్డి మాటలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు.
లిక్కర్ కేసు దర్యాప్తులో భాగంగా నిందితులు, సాక్షులు, అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన వాంగ్మూలాలు, వాట్సప్ చాట్స్ ను కోర్టుకి వివరించింది ఈడీ.
వరదలు వచ్చి హైదరాబాద్ అతలాకుతలమయితే కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి నగరానికి చిల్లి గవ్వకూడా ఇవ్వలేదని రేవంత్ విమర్శించారు.
జూన్ 11వ తేదీ వరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు మూతపడనున్నాయి. తిరిగి జూన్ 12 నుంచి పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి.
ఆగస్టు 15లోపు రైతులకు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని మూసేస్తారా అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ ను ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు స్వీకరించారు.
ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో అభ్యర్థి ఎంపికపైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తర్జనభర్జన పడుతుంది. ఈ స్థానంలో అభ్యర్థి ఎంపిక అధిష్టానంకు తలనొప్పిగా మారింది. జిల్లాలోని ముగ్గురు మంత్రులు తమ వర్గీయులకే టికెట్ ఇవ్వాలని