Home » Telangana
ఎలాగైనా ఎంపీగా పోటీ చేయాలని నామినేషన్ వేసిన మంద జగన్నాథంకు షాక్ తగిలింది. ఆయన వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది.
అన్నా.. నువ్వే గెలుస్తున్నావ్ అంటూ ఈటల రాజేందర్ను ఆయన కౌగిలించుకున్నారు. అడిగి మరీ ఈటలతో మల్లారెడ్డి ఫోటోలు, వీడియోలు తీయించుకున్నారు.
సంభాని చంద్రశేఖర్ లాంటి వాళ్లు కూడా వెనక్కి వచ్చారు. ఎవరు వచ్చినా చేర్చుకుంటాం. మనకు వ్యతిరేకంగా పని చేసిన వాళ్ళను కూడా చేర్చుకోవాలని హైకమాండ్ సూచించింది.
ఆగస్టు 15 తర్వాత కచ్చితంగా హరీష్రావు రాజీనామాను ఆమోదింపజేసే బాధ్యత తాను తీసుకుంటానని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ చెప్పారు.
Harish Rao: అసలు రాజీనామా లేఖ అలా ఉండదని చెప్పారు. కేసీఆర్ చెప్పిన..
హరీశ్ రావు సవాల్ స్వీకరించారు కాబట్టి తాను చెప్పిన టైమ్కు గన్పార్క్కు వచ్చారని.. సవాల్ స్వీకరించే దమ్ము రేవంత్ రెడ్డికి లేదని మంద కృష్ణమాదిగ విమర్శించారు.
రేవంత్ రెడ్డి రాజీనామా లేఖను తన స్టాఫ్ తో నైనా పంపించాలని అన్నారు. తాను స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖను ఇస్తున్నానని..
అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోసం పార్ట్-1 చూపించి ఓట్లేయించుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసం ఇప్పుడు మోసం పార్ట్-2 స్టార్ట్ చేశారు.
రైతుల ఆత్మహత్యలు పెరిగినాయి. ఫీజులు చెల్లించక విద్యార్థులు చనిపో్తున్నారు.
4 గంటలు టీవీలో కూర్చున్న కేసీఆర్.. అసెంబ్లీలో చర్చకు రాలేదు. కాంగ్రెస్ కడిగేస్తుందనే కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు.