Home » Telangana
CM Revanth Reddy: నేటి నుంచి మే 11 వరకు 17 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో రేవంత్ రెడ్డి పర్యటిస్తారు.
కాంగ్రెస్ చేరతామంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనకు రోజూ ఫోన్లు చేస్తున్నారని ఆయన చెప్పారు.
ఒకరు కులాన్ని నమ్ముకొని వస్తున్నారు. ఇంకొకరు సూటుకేసులు నమ్ముకొని వస్తున్నారు. దుబ్బాకలో చెల్లని రూపాయి మెదక్ లో చెల్లుతుందా? అని అంటున్నారు.
క్షేత్రస్థాయిలో పరిస్థితులు మనకు అనుకూలంగా మారుతున్నాయని కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
జూలై చివరి వారంలో విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఎవరు ఏఏ అంశాలపై లిఖితపూర్వకంగా ఇవ్వాలనుకుంటున్నారో వాటన్నింటిని అందించాలని ..
ఈటల రాజేందర్ రాజకీయంగా అనేక ఉద్యమాలు, ఆటుపోట్లు ఎదుర్కున్నారు. ఎవరూ ఊహించని విధంగా అత్యధిక సీట్లతో గెలవబోతున్నాం. ఈటల భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు.
లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి బిగ్షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కేసీఆర్ కు పంపించారు.
కమలం పార్టీ కొత్త వ్యూహాన్ని రచిస్తే.. కారు పార్టీ స్పీడ్ పెంచింది. మళ్లీ అసెంబ్లీ రిజల్ట్ రిపీట్ చేయాలని అటు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది.
ఉక్కపోత, వడగాలులతో జనం విలవిలలాడుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు గులాబీ బాస్.