Home » Telangana
Election Duty : ఎన్నికల విధులకు గైర్హాజరైన 40మందిలో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లను సస్పెండ్ చేస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్ ఆదేశాల్లో పేర్కొన్నారు.
దేశంలో రైతులు ఏ విధంగా ఉండాలో నిజామాబాద్ రైతులను చూసి నేర్చుకుంటారు. నిజామాబాద్ ఎంపీగా బీఆర్ఎస్, బీజేపీకి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ కు ఛాన్స్ ఇవ్వండి.
మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. 48 గంటల పాటు రాష్ట్రంలో మద్యం దుకాణాలు మూత పడనున్నాయి.
హైదరాబాద్ మీద వరుణుడు పగబట్టాడా? అన్న తీరుగా కుంభవృష్టి పడింది.
ప్రధాని మోడీ.. అదానీ అంబానీలకు రుణమాఫీ చేసి వేల కోట్ల రూపాయలను వారికి కట్ట బెట్టారు. పేద ప్రజలను కొట్టి బడా బాబులకు పంచి పెట్టారు.
దేశం సమిష్టిగా ఉండాలంటే కాంగ్రెస్ రావాలి. బీజేపీ మీడియా పబ్లిసిటీ కోసం అసత్య ప్రచారం చేసుకుంటోంది.
Narendra Modi Comments : వరంగల్ చారిత్రక సీటు, 40ఏళ్ల క్రితం దేశంలో ఇద్దరు బీజేపీ ఎంపీలు గెలిస్తే అందులో ఒకరు వరంగల్ ఎంపీ ఉండటం గర్వకారణం. భావితరాల భవిష్యత్ ఉజ్వలంగా ఉండాలంటే మళ్లీ బీజేపీనే రావాలని మోదీ ఆకాంక్షించారు.
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఎన్నికలు జరుగుతున్నాయి.. ఇలాంటి సమయంలో ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలి.. అధికార బీజేపీ పార్టీకి ఓటు ద్వారా సరైన గుణపాఠం చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
నల్గొండ - ఖమ్మం - వరంగల్ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి.
కాంగ్రెస్ పార్టీ దేశంలోని అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసింది. పదేళ్ల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం అన్ని రంగాలను అభివృద్ధి చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.