Home » Hyderabad
'మీది మొత్తం 1000 అయ్యింది'.. కుమారీ ఆంటీ డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో తెలిసిందే.. తాజాగా ఈ డైలాగ్ను హైదరాబాద్ సిటీ పోలీసులు సైతం వాడేసుకున్నారు.
ఓ వ్యక్తి రాపిడోలో బైక్ బుక్ చేసుకున్నాడు. వెళ్తున్న క్రమంలో మార్గం మధ్యలో పెట్రోల్ అయిపోవటంతో బైక్ ఆగిపోయింది. దగ్గర్లో ఉన్న పెట్రోల్ బంక్ వరకూ నడ్చుకుంటూ రావాలని కస్టమర్ ను కోరాడు.
హైదరాబాద్ వాసులకు 'ఓకే చలో' పేరుతో మరో సరికొత్త క్యాబ్ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. ఈ సర్వీసులో అటు డ్రైవర్లకు.. ఇటు కస్టమర్లకు ఛార్జీలు అనుకూలంగా ఉంటాయట.
తాపీ మేస్త్రీ కావలెను.. అంటూ హైదరాబాద్లోని అమెరికన్ కాన్సులేట్ ఇచ్చిన ప్రకటన వైరల్ అవుతోంది.
స్ట్రీట్ ఫుడ్ బిజినెస్తో ఫేమస్ అయిన కుమారీ ఆంటీది లవ్ మ్యారేజ్ అట.. రీసెంట్గా ఆమె ప్రేమ కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కోవిడ్ మరోసారి పంజా విసురుతోంది. శీతాకాలంలో కోవిడ్ కేసులు రోజు రోజుకు పెరుగుతుంటం కలవరానికి గురిచేస్తోంది. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లోనే కేసులు పెరుగుతుంటం ఆందోళనకు గురిచేస్తోంది
200ల మంది యువత బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని రాష్ట్ర అభివద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని కేంద్ర హోమ్ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా అన్నారు.
హైదరాబాద్ లోని మూసీ నదిలో మొసలి కలకలం సృష్టించింది. నదిలో మొసలిని చూసి స్థానికులు హడలిపోయారు.
తెలంగాణలో ఓ పక్క ఎన్నికల ప్రచార హోరు, మరోపక్క ఐటీ సోదాలు..ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వాతావరణం హీటెక్కుతోంది. ఎన్నికల బరిలో ఉన్న కొంతమంది నేతల ఇంట్లో ఐటీ, ఈడీ సోదాలు జరుగుతున్నాయి.
కేటీఆర్ ఈరోజు మెట్రో రైల్లో ప్రయాణించారు. ప్రయాణీకులతో ముచ్చటించారు.