Home » elections
ఈ ఎన్నికల్లో శివరాజ్ను బీజేపీ సీఎం అభ్యర్థిగా నిలబెట్టలేదు. ఎంపీలో బీజేపీ గెలిచినా.. శివరాజ్ సీఎం కాలేడనే ఊహాగానాలు ఎన్నికల ప్రచారంలో ఉన్నాయి. దీంతో శివరాజ్ స్థానం బలహీనంగా ఉందనే సందేశం వచ్చింది
పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముందు విపక్షాల ఓటమిపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. ఓడిపోయిన వారు పార్లమెంటులో తమ ఓటమిపై ఆగ్రహం వ్యక్తం చేయవద్దంటూ ప్రధాని సెటైర్లు విసిరారు
వాస్తవానికి స్థానిక పార్టీలతో కలిసి ఇండియా కూటమి కట్టిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు చాలా కీలకం. అయితే రెండు రాష్ట్రాల్లో అధికారం సాధిస్తే.. వచ్చే సార్వత్రిక ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేది
సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ప్రచారం అవుతున్నవారిలో ఎవరిని ఎంత మంది ముఖ్యమంత్రిగా ఎంచుకున్నారో ఓసారి చూద్దాం.
2018 ఎన్నికల అనంతరం సర్వేల ప్రకారం.. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో, ఎన్ని సీట్లు గెలుస్తుందో చెప్పే ప్రయత్నం జరిగింది. ఆ ఫలితాలు ఏం చెప్పాయి? వాస్తవంలో ఏం జరిగిందనే విషయం తెరపైకి వస్తోంది. దీన్ని బట్టి ఈ పోల్ ఎంత కచ్చితమై�
పైలట్ సహా ఆయన వర్గీయులకు ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యత లేకుండా అడ్డుకున్నారనే వాదనల మధ్య ఉప ముఖ్యమంత్రి పదవిని సచిన్ పైలట్ వదిలేయడం, ఆ తర్వాత కొద్ది రోజులకు ప్రభుత్వం మీదే తిరుగుబాటు చేయడం జరిగిపోయాయి
రాష్ట్రంలో విడుదలయిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజం కావాలని కోరుకుంటున్నా. బీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైంది. కేసీఆర్ ఇంటికి పోయే టైం వచ్చింది.
అఖిలేష్ యాదవ్ సైతం ఇదే వాదన వినిపిస్తున్నారు. కాంగ్రెస్ పేరు ప్రస్తావించకుండా ప్రస్తుత అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందని ఆయన ఆరోపించారు.
కాంగ్రెస్ తిరుగుబాటు నేతలు బీజేపీతో చేతులు కలపడంతో మళ్లీ కాషాయ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే ఈసారి ప్రభుత్వం మారొచ్చనే అభిప్రాయాలు బలంగా వినిపించాయి.
వాస్తవానికి పోలింగ్ సమయం సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే సాయంత్రం 6:30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాలని అక్టోబర్ 31 న తొలుత ఆదేశించింది