Home » Political
రెండు పార్టీలకూ ఒకే సమస్య గుదిబండగా మారడంతో ఓటర్లు ఎవరిని ఆదరిస్తారనేది ఉత్కంఠ రేపుతోంది.
KTR : హన్మకొండలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు.
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఎంపీ అభ్యర్థి కడియం కావ్య లేఖ రాశారు. ఎంపీ ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
మొత్తానికి టీడీపీ పెండింగ్లో పెట్టిన 8 అసెంబ్లీ, నాలుగు పార్లమెంట్ స్థానాలపై రోజురోజుకు ఉత్కంఠగా పెరిగిపోతోంది. ఏదిఏమైనా ఏప్రిల్లోనే ఈ 12 స్థానాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని టీడీపీ వర్గాల సమాచారం.
ఇద్దరు సమ ఉజ్జీలు మధ్య పోరుతో రూరల్ ఫలితంపై ఉత్కంఠ పెరుగుతోంది. వరుసగా గెలుస్తున్న కోటంరెడ్డి ఓవైపు.. అదృష్టవంతుడైన ఆదాల ప్రభాకర్ రెడ్డి మరోవైపు తలపడుతుండటం..
కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా అదే మాట చెప్పారాయన. ఆ తర్వాత బీఆర్ఎస్ లోకి వచ్చారు.
నీ ఫ్యామిలీకి పార్టీ ఏం తక్కువ చేసింది? అంటూ కేకేపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.
అనపర్తి సీటు రామకృష్ణారెడ్డికి ఇవ్వకపోతే వైసీపీ గెలుపు ఖాయం అంటున్నారు. కనీసం లక్ష ఓట్ల మెజారిటీతో సత్తి సూర్యనారాయణ రెడ్డి గెలుపు తథ్యం అంటున్నారు టీడీపీ కార్యకర్తలు.
ఏపీ బీజేపీ ఆఫీసులో సత్యకుమార్, విష్ణువర్దన్ రెడ్డితో ఆయన సమావేశం అయ్యారు.
చెల్లి కవిత తీహార్ జైలుకెళ్తే.. కేటీఆర్ మాత్రం ఎమ్మెల్సీ సీటు కోసం గోవాలో చిందులు వేశారు. సీఎం రేవంత్ ను విమర్శించే అర్హత కేటీఆర్ కు లేదు.