Home » Political
రోజుకు మూడు సభలు చొప్పున సుడిగాలి పర్యటనలతో ప్రతిపక్షాల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్.
ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు.. 36 కులాలను బీసీల్లో చేర్చే బాధ్యత నాది.
కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపి రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఉసురు పోసుకుంటుంది.
కేసీఆర్ ఎలాంటి సభలు, ర్యాలీలు నిర్వహించడానికి వీల్లేదని.. ఇంటర్వ్యూల్లో పాల్గొనవద్దని ఈసీ స్పష్టం చేసింది.
ఢిల్లీ కేసులు నాపై దాడి కాదు.. బలహీన వర్గాలపై దాడిగా అభివర్ణించారు రేవంత్ రెడ్డి.
2014-19 మధ్య చంద్రబాబు హయాంలో మూతబడిన 5వేల స్కూళ్లను జగన్ ప్రభుత్వం ఇప్పటికే పునరుద్ధరించి అందుబాటులోకి తెచ్చింది.
ఇలాగే వ్యవహరించిన కేసీఆర్ ను అసెంబ్లీలో ఎన్నికల్లో ప్రజలు 100 మీటర్ల గోతి తీసి బొంద పెట్టారు.
ఇప్పటికే సంక్షేమంలో దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్న వైసీపీ.. టీడీపీతో పోటీగా లేనిపోని హామీలు ఇవ్వకపోవడాన్ని గుర్తించిన బీజేపీ.. ముందుగా జాగ్రత్త పడిందనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి తాజా పరిణామాలతో కూటమిలో బీజేపీ చాలా జాగ్రత్తగా వ�
పొత్తుల్లో సీట్లు దక్కలేదనే ఆగ్రహంతో 16 చోట్ల రెబల్స్ రంగంలో ఉండగా, ఇందులో టీడీపీ ప్రధాన నేతలైన నందమూరి బాలకృష్ణ, రఘురామకృష్ణ రాజు, పరిటాల సునీత, పూసపాటి అదితి గజపతిరాజు తదితరులను రెబల్స్ షేక్ చేస్తున్నారు.
బీజేపీ భాగస్వామ్యం లేకపోతే బీజేపీ సపరేటుగా మేనిఫెస్టో విడుదల చేయాలి కదా? అలా చేయలేదంటే బీజేపీ భాగస్వామ్యం ఉన్నట్టే.