Home » Latest
వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర 22వ రోజు బుధవారం శ్రీకాకుళం జిల్లాలో కొనసాగనుంది.
ఐపీఎల్ 17వ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ మరో విజయాన్ని నమోదు చేసింది.
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కావలి మసునూరు టోల్ ప్లాజా వద్ద లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా..
మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగిసిన తర్వాతే మ్యానిఫెస్టోపై ప్రకటన చేయాలని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
స్టోయినిస్ ఒక్కడే వన్ మ్యాన్ షోతో అదరగొట్టాడు. చెన్నై కట్టడి చేసేందుకు ఎంతగా ప్రయత్నించినా బంతులను బౌండరీలు దాటిస్తూ లక్నో జట్టును విజయతీరాలకు చేర్చాడు.
విధుల నుంచి వైదొలిగే సమయంలో దిగువ ర్యాంకు అధికారులకు బాధ్యతలు అప్పగించాలని ఆంజనేయులు, కాంతి రాణాను ఎన్నికల సంఘం ఆదేశించింది.
కావ్య భర్త కూడా కేసిఆర్ను చూసి ఫ్యాన్ అయ్యాడని కేటీఆర్ అన్నారు. సంవత్సరం లోపే కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసించే రోజు వస్తుందన్నారు.
Realme C65 Launch : రియల్మి నుంచి ఒకేవారంలో రెండు సరికొత్త స్మార్ట్ఫోన్లు రానున్నాయి. రియల్మి నార్జో 70ఎక్స్ 5జీ ఫోన్తో పాటు ఎంట్రీ లెవల్ రియల్మి సి65 ఏప్రిల్ 26న ఆవిష్కరించనుంది.
ఈ మోటో G64 ఫోన్ ఫ్లిప్కార్ట్, మోటోరోలా వెబ్సైట్ (Motorola.in)లో రూ. 15,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఇతర రిటైల్ స్టోర్లలో అదనపు డిస్కౌంట్లు, ఆఫర్లతో ధర రూ.14,999కి కొనుగోలు చేయొచ్చు.
Congress: దానం నాగేందర్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో కాంగ్రెస్ అధిష్ఠానం సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిందని చెప్పారు.