Home » Political
అనపర్తి సీటు రామకృష్ణారెడ్డికి ఇవ్వకపోతే వైసీపీ గెలుపు ఖాయం అంటున్నారు. కనీసం లక్ష ఓట్ల మెజారిటీతో సత్తి సూర్యనారాయణ రెడ్డి గెలుపు తథ్యం అంటున్నారు టీడీపీ కార్యకర్తలు.
ఏపీ బీజేపీ ఆఫీసులో సత్యకుమార్, విష్ణువర్దన్ రెడ్డితో ఆయన సమావేశం అయ్యారు.
చెల్లి కవిత తీహార్ జైలుకెళ్తే.. కేటీఆర్ మాత్రం ఎమ్మెల్సీ సీటు కోసం గోవాలో చిందులు వేశారు. సీఎం రేవంత్ ను విమర్శించే అర్హత కేటీఆర్ కు లేదు.
అసెంబ్లీ ఫలితాల జోరు... క్షేత్రస్థాయి బలం, బలగంతో కాంగ్రెస్ దూకుడుగా కనిపిస్తుండగా, బీఆర్ఎస్, బీజేపీలు మొత్తం యంత్రాగాన్ని మొహరించి.. కాంగ్రెస్ ను నిలువరించే ప్రయత్నం చేస్తున్నాయి.
ఇంతకీ వారికి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? టికెట్లు ఎందుకు దక్కలేదు? టీడీపీలో సీనియర్ల భవిష్యత్తు ఏంటి? పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వారి గమనం ఎలా ఉండబోతోంది?
ఎంపీ భరత్ అభివృద్ధి మంత్రం జపిస్తుంటే.. టీడీపీ కూడా తమ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను గుర్తు చేస్తోంది. అటు గంజాయి.. ఇటు అభివృద్ధి అంశాలే ఈ ఎన్నికల్లో..
Maneka Gandhi : మాజీ మంత్రి మేనకా గాంధీ తన కుమారుడు వరుణ్ గాంధీతో పిలిభిత్ సీటు మార్చుకున్న తర్వాత 2019లో సుల్తాన్పూర్ స్థానం నుంచి లోక్సభ ఎన్నికల్లో గెలుపొందారు.
6 సీట్లలో ఐదు సీట్లు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే కేటాయించారని అసంతృప్తితో ఉన్నారు. ముఖ్య నేతల గైర్హాజరుతో బీజేపీ నేతల్లో చర్చ మొదలైంది.
Arvind Kejriwal : దోషిగా నిర్ధారించబడే వరకు జైలు నుంచి పనిచేయవచ్చని చట్టం చెబుతోంది. జైలులో కేజ్రీవాల్ కార్యాలయం ఏర్పాటుకు సుప్రీంకోర్టు, హైకోర్టు నుంచి అనుమతి కోరుతామని భగవంత్ మాన్ అన్నారు.
ఇప్పటివరకు బీజేపీ అధిష్టానం 291 మంది అభ్యర్థులను ప్రకటించింది.