Home » National
సీబీఐ నమోదు చేసిన కేసులో నిందితుడుగా ఉన్న శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారారు. అప్రూవర్గా మారిన అనంతరం రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో ఆయన వాగ్మూలం ఇచ్చారు.
Arvind Kejriwal : శనివారం లోగా కేజ్రీవాల్ డైట్, వైద్య సదుపాయాలు, ఇన్సులిన్ ఇవ్వడం, వర్చువల్గా డాక్టర్ కన్సల్టేషన్ పై సమాధానం ఇవ్వాలని తీహార్ జైలు అధికారులు, ఈడీని ఆదేశించింది రౌస్ అవెన్యూ కోర్టు.
విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించే పవిత్రమైన వృతిలో ఉన్న ఓ ప్రధానోపాధ్యాయురాలు చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇప్పటికే పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రాకు ఇప్పుడు మరో షాక్ ఇచ్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.
Lok Sabha elections 2024: పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయాలని నిర్ణయించుకున్న 85 సంవత్సరాల పైబడిన వారికి ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు.
ఓ మహిళ బికినీ ధరించి రద్దీగా ఉన్న బస్సు ఎక్కిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఈసారి ఎలాగైనా మోదీని దించాలని పట్టుదలతో ఉన్న కాంగ్రెస్.. చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల డిమాండ్లకు తలొగ్గి సీట్లు షేర్ చేసుకుంది కాంగ్రెస్.
దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొత్తం 1625 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
నాలుగో విడత లోక్ సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నాల్గో విడతలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు ..
మావోయిస్టులకు శత్రుదుర్భేగ్యంగా ఉన్న చోట్లకు కూడా భద్రతా బలగాలు చేరుకుంటున్నాయి.